ప్రత్యేక కథనాలు
కేరళలో మరోమారు నిఫా వైరస్ విజృంభణ..
కేరళలో మరోమారు నిఫా వైరస్ విజృంభణ.. కేరళలో నిపా వైరస్ ముప్పు మరోసారి పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్ మరియు ...
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు చెన్నై, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- చెన్నై నామక్కల్ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన ...
2027 నాటికి భారతదేశంలో 400,000 పాయింట్ల EV ఛార్జింగ్ నెట్వర్క్ !
2027 నాటికి భారతదేశంలో 400,000 పాయింట్లకు తన EV ఛార్జింగ్ నెట్వర్క్ను విస్తరించడం గురించి Tata.ev ఒక ప్రకటన చేసింది. ఈ ప్రణాళిక EVల స్వీకరణను ప్రోత్సహించడానికి EVల శ్రేణి ఆందోళనను తొలగించాలని ...
హ్యాపీ బర్త్ డే కేసీఆర్ : తెలంగాణ ప్రజానాయకుడు
కేసీఆర్ (KCR) అంటే కేవలం మూడు అక్షరాలే కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజల గుండెచప్పుడు. ప్రత్యేక తెలంగాణకు ఊపిరి ఇచ్చిన వ్యక్తి. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని ...
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దుండగులు దాడి?
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో ...
August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?
ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ...
Padma Awards 2025: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కరికే
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మొత్తం 30 మంది అవార్డుల కోసం ఎంపికయ్యారు. ఇందులో క్రీడల విభాగం నుంచి కేవలం ఒకే ...
OU VC గారితో OU ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల సమావేశం – PhD నోటిఫికేషన్ పై ముఖాముఖి చర్చ:
ఓయూ సెనేట్ హాల్లో విద్యార్థి సమస్యలపై ముఖాముఖి: వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ అధ్యక్షతన చర్చ ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ హాల్లో ప్రొఫెసర్ ఎం.కుమార్ (వైస్ ఛాన్సలర్) అధ్యక్షతన అన్ని OU ఐక్య విద్యార్థి ...
లోకేష్ సీఎం అవుతారన్న మంత్రి భరత్ వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
లోకేష్ సీఎం అవుతారన్న మంత్రి భరత్ వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం అసందర్భ ప్రసంగాలు చేయొద్దని మంత్రి భరత్ను మందలించిన చంద్రబాబు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన ...
కొబ్బరి నీళ్లు తాగడం అందరికి మంచిదేనా…..?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, విటమిన్ C, B వంటి పలు ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అయితే కొబ్బరి నీళ్లను అన్ని ఆరోగ్య పరిస్థితులలో కూడా ...