ప్రత్యేక కథనాలు
నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య హైదరాబాద్ – సంచలనం రేపిన పుప్పాలగూడ జంట హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు ...
తెలుగు లోగిళ్ళలో పండుగ సందడి సంక్రాంతి.
సంక్రాంతి సంబురాలకు పల్లెలు ముస్తాబయ్యాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో మూడు రోజుల పాటు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ...
వాగులో తోడేళ్లు.. దర్జాగా ఇసుక అక్రమ రవాణా
దుందుభీ వాగు గూర్చి ప్రత్యేక కథనం. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని దుందుభీ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. కొద్ది కాలంగా తిరిగి ఈ దందా జోరందుకున్నది. ...
ఆగని సమ్మె…చదువుకు తప్పని ఇబ్బందులు..!
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు….! – సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించాలి. – ఉద్యోగ భద్రత కల్పించాలి , పే స్కేల్ అమలు చేయాలి. – ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా ...
పెద్దగోని రమేష్ గౌడ్కి నామినేటెడ్ పదవులు దక్కెనా..?
కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా సేవలందించిన మునుగోడు నియోజకవర్గ శ్రేణి నాయకుడు, మాజీ యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్కి రాజకీయ జీవితంలో మరింత గుర్తింపు లభిస్తోంది. ఆయన, రాజగోపాల్ ...
అన్యాయంగా అధికారులు కక్ష సాధింపు బడ్డీ షాప్ కూల్చివేత”
నిరుపేదడైన పొట్టకూటి కొట్టిన ప్రజా ప్రతినిధులు అధికారులు….. గ్రామంలో ఎన్నిసార్లు ఉన్న కక్ష సాధింపు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గ్రామంలో నివాసముంటున్న షేక్ : ఇస్మాయిల్. పరవాడ సభస్టేషన్ పరిధిలో బి.సి.కాలనీలో ...
అధికారులు, ప్రజా ప్రతినిధులు మారేదెప్పుడు…??
అధికారులు, ప్రజా ప్రతినిధులు మారేదెప్పుడు…?? ప్రజల జీవితాల్లో వెలుగు నింపేదెప్పుడు….!!ప్రజలను ఆదుకునే నాధుడే లేడా…?? స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలర్పించారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో మన దేశ ప్రజలు ...
జనవరి 1 నుంచి ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్
డిసెంబర్ 31తో ముగియనున్న టెర్రాసిస్ గడువు. భూభారతి పోర్టల్ ను పూర్తి స్థాయిలో నిర్వహించనున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్( NIC).ధరణి పోర్టల్ పూర్తి వివరాలను NICకి ట్రాన్సిట్ చేయనున్న టెర్రాసిస్. దీంతో ఫోరెన్సిక్ ...
ఉక్కు పిడికిళ్ల పిండం: సుక్క రాంనర్సయ్య ప్రజాస్వామిక విప్లవం
హైదరాబాద్ డిసెంబర్ 27 సమర శంఖమ్ :- తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రజల పాటలు, కవులు, గాయకులు కొత్త గమనంలో ప్రవేశించారు. అయితే, సుక్క రాంనర్సయ్య తన పాటలతో ప్రజాస్వామిక ...
చౌటుప్పల్ మండలంలోని రెడ్డి బావి గ్రామంలో పోలీస్ అవగాహన సదస్సు కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం చౌటుప్పల్ క్రైమ్ ఎస్ఐ యాదగిరి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలంలోని రెడ్డి బావి గ్రామంలో ఒక అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో గ్రామ ప్రజలకు దొంగతనాలు, ...