ప్రత్యేక కథనాలు

వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో తినుబండారాలపై అధిక రేటు 

వికారాబాద్ ఆర్టిసి బస్టాండ్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలు విక్రయిస్తున్నారు.  జిల్లాలోని ప్రధాన బస్టాండ్లలో తినుబండారాల నీటి బాటిల్ ప్రయాణికులు అడిగిన కంపెనీ ఇవ్వకుండా వేరే బ్రాండ్ అమ్ముతున్నారు. నాసిరకమైన కంపెనీ బ్రాండ్ ...

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని గురువారం రాత్రి ఆయన అధికారిక ...

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్!

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్! పొరపాటున లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు బుట్టలో పడితే ఖాతా ఖాళీయే! ప్రజలకు సజ్జనార్ కీలక సూచనలు హైదరాబాద్, డిసెంబర్ ...

అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ...

ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్!

ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్! ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు కట్ రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు ...

మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులవారి కార్యాలయం-హైదారాబాద్. ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, భారతదేశ సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్ధికమేధావి, ప్రగతిశీల ఆర్ధిక విధానాలు అమలు ఒకవైపు.. సామాజిక సంక్షేమ ఫలాలను ...

వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు.. ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ అవసరం వచ్చినా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏఐ టూల్స్‌నే ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి ...

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో స్కూల్లకు ప్రభుత్వ కార్యాలయంకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో నేడు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి ...

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. “ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు ...