ప్రత్యేక కథనాలు

నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు ..

నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు.. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్ మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది! మొగులన్నా..నీ పాట తెలంగాణ ...

ఇద్దరు విద్యార్థినులను పైపుతో కొట్టడంతో గాయాలు..యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన..

వలిగొండ: సమర శంఖమ్  ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్‌ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ ...

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో సమయాల మార్పు..?

ఉదయం 9:40 నుంచి 4:30 వరకు పాఠశాలలు నిర్వహించాలి యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 18 సమర శంఖమ్ :- తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉదయం పనుల కోసం ...

హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన వాక్యాల పై ప్రభుత్వ విప్ ఫైర్.

హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన వాక్యాల పై ప్రభుత్వ విప్ ఫైర్ నోరు అదుపులో పెట్టుకో హరీష్ రావు..కోమటిరెడ్డి జోలికి వస్తే నాలుక కోస్తాం. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య. ...

కూల్చివేతలకు సంబంధించి హైడ్రా వివరణ ఇచ్చిన రంగనాథ్..

హైడ్రా రాక ముందు (before July 2024) అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే ...

నిజాంబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగం. సుంకిని మంజీరా నది నుంచి జోరుగా ఇసుక త్రవ్వకాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా పట్టించు కొనే నాధులు కరువు..

నిజాంబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగం. సుంకిని మంజీరా నది నుంచి జోరుగా ఇసుక త్రవ్వకాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా పట్టించు కొనే నాధులు కరువు ...

పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 17 (సమర శంఖమ్ ) :- నేలకొండపల్లి,ముదిగొండ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ...

గంటల్లో జైలు…బెయిలు!..చట్టానికి దగ్గర చుట్టాలు డబ్బున్నోళ్ళు..ఇవన్నీ పేదోళ్ళకు మినహాయింపు..చట్టమా..? నీకు శతకోటి దండాలు…

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  17  సమర శంఖమ్ :- బెయిల్ కు అర్హత ఉండి కూడా , విడిపించే వారు లేక లక్షలాది మంది జైళ్ళలో ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. ...

లక్ష్మీ భవాని దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం — ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్, 17 (సమర శంఖమ్ ) :- ఖమ్మంలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని లక్ష్మీ భవాని ఎలుకల దాడికి గురై, సరైన వైద్యం అందక, కాలు, చేయి చచ్చుబడిపోవడానికి ...

గురుకులంలో ఎలుకల కలకలం…కీసరలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు..దవాఖానలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాలికలు.

విద్యార్థులను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్ రావు.. కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ...