తిరుపతి ద్విచక్ర వాహనం పై చిరుత దాడి. 

తిరుపతి ద్విచక్ర వాహనం పై చిరుత దాడి. 

అలిపిరి చెర్లోపల్లి మార్గంలో సైన్స్ సెంటర్ సమీపంలో ఘటన. 

శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం వెళుతున్న ముని కుమార్ పై ఒక్కసారిగా చిరుత దాడి.అదే మార్గంలో వెళ్తున్న స్థానికులు ఆ వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలింపు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో భయపడుతున్న వాహనదారులు.

Join WhatsApp

Join Now

Leave a Comment