చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు

చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను సోమవారం నియమించింది. అనంతపురం పార్లమెంట్ కు టీసీ వరుణ్, హిందూపురం.

పార్లమెంట్ కు చిలకం మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. వీరు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుని మార్చి 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment