కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి
గొంతు నులిమి చంపి, నీటి గుంతలో పడేసి ఏడేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి, గతంలో భర్తను కూడా హత్య చేసిన మహిళ
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ గతంలో తన భర్తను హత్య చేయగా, ఇప్పుడు తన కూతురు నందిని (7) ని కూడా గొంతు నులిమి చంపి, నీటి గుంటలో పడేసి హత్య చేసిన ఎల్లమ్మ
సంఘటనా స్థలానికి చేరుకొని మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు