_గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా పద్మభూషణ్ అవార్డులు దక్కిన వారు…_
* నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్
* ఎస్.అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
* ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక
* అనంత్ నాగ్ (కళలు) – కర్ణాటక
* బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్సీటీ దిల్లీ
* జతిన్ గోస్వామి (కళలు) – అస్సాం
* జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ