ఇంటి నిర్మాణం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ!
పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ రమేష్
సంగం మండలం కుంటపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం బాధితుడి నుంచి 10 వేలు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు