12 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం

12 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ 12 ఏళ్ళ బాలికపై ఒక యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని వీడియో తీసి 4 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా సార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక మానసికంగా బలహీనంగా మారింది. బాలిక చేతిపై ఐ లవ్ యు అని కూడా రాసినట్లు తెలుస్తోంది. వైద్యులు, కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment