దర్శన టికెట్లకు తొక్కిసలాట…

దర్శన టికెట్లకు తొక్కిసలాట…

*తిరుపతి వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం తొక్కిసలాట… ముగ్గురు భక్తులు మృతి… పలువురికి తీవ్ర గాయాలు

* తిరుపతిలోని విష్ణు నివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల వద్ద ఘటన

* తీవ్ర గాయాలైన పలువురిని రూయ ఆసుపత్రికి తరలింపు.

* గందరగోళంగా రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం.

* శరవేగంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు.

* మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న సిబ్బంది.

Join WhatsApp

Join Now

Leave a Comment