దర్శన టికెట్లకు తొక్కిసలాట…
*తిరుపతి వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం తొక్కిసలాట… ముగ్గురు భక్తులు మృతి… పలువురికి తీవ్ర గాయాలు
* తిరుపతిలోని విష్ణు నివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల వద్ద ఘటన
* తీవ్ర గాయాలైన పలువురిని రూయ ఆసుపత్రికి తరలింపు.
* గందరగోళంగా రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం.
* శరవేగంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు.
* మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న సిబ్బంది.