Andrapradesh

వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు : నారా లోకేశ్

వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు : నారా లోకేశ్ అమరావతి, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- పౌరసేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకు మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏర్పాటైన ...

దగ్గుబాటి రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ

దగ్గుబాటి రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ విశాఖపట్నం, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ ...

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి మోడల్ పరీక్ష

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి మోడల్ పరీక్ష డోన్, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని వివిధ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సిఎం చంద్రబాబు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సిఎం చంద్రబాబు ఢిల్లీ, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలి: ఏపీ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలి: ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు విజయనగరం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- కేంద్ర, రాష్ట్ర ...

గ్రామ పంచాయితీల్లో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ప్రారంభం

గ్రామ పంచాయితీల్లో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ప్రారంభం మెరకముడిదాం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- మెరకముడిదాం మండలంలో వేసవికాలంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 29 గ్రామ పంచాయతీలలో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ...

కార్మికులను రూల్స్ పేరుతో వేధిస్తున్నారు: ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్

కార్మికులను రూల్స్ పేరుతో వేధిస్తున్నారు: ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ విజయనగరం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ ...

అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు ఉండాలి: జిల్లా కలెక్టర్ అంబేద్కర్

అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు ఉండాలి: జిల్లా కలెక్టర్ అంబేద్కర్  విజయనగరం, మార్చి 05 , సమర శంఖం ప్రతినిధి:- విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు తప్పక ...

గ్రూప్-2 అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోండి: ఏపీపీఎస్సీ

*గ్రూప్-2 అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోండి* *హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ వివరణ* విజయవాడ, ఫిబ్రవరి 04, సమర శంఖం ప్రతినిధి:-గ్రూప్-2 (2023 నోటిఫికేషన్) అభ్యర్థులు ఈ నెల 10లోగా పోస్టు, జోనల్/జిల్లా ...

యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంది: నాదెండ్ల మనోహర్

యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంది: నాదెండ్ల మనోహర్ జనసేన ఆవిర్భావ సభ కమిటీలతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన ...