Andrapradesh

జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు! Mass Leader : విజయసాయిరెడ్డి

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా.. జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా.. భవిష్యత్లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ...

ఏపీలో 27 మంది IPS అధికారుల బదిలీ…

ఏపీలో 27 మంది IPS అధికారుల బదిలీ…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి 27 మంది IPS అధికారులను బదిలీ చేశారు. వీరిలో కొందరిని ప్రస్తుతం వారు ఉన్న పోస్టులోనే తిరిగి కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎస్ పరిపాలనా ...

సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రసంగం

అమరావతి:  డిసెంబర్ 11 సమర శంఖమ్   కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సదస్సు ప్రభుత్వ విధానాలపై చర్చకు అనువైన వేదికగా పనిచేస్తుందని, ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలను చూడటం నాయకత్వ లక్షణమని ...