Bjp letest news

రేణిగుంట -కాట్పాడి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రేణిగుంట -కాట్పాడి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 09, సమర శంఖం ప్రతినిధి:- కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కేంద్ర మంత్రి వర్గ ...

బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ థాయిలాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం ...

పెద్దపల్లిలో బిజెపి శ్రేణుల భారీ విజయోత్సవ ర్యాలీ

పెద్దపల్లిలో బిజెపి శ్రేణుల భారీ విజయోత్సవ ర్యాలీ పెద్దపల్లి, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బిజెపి ...

ఉపాధ్యాయ ఓటర్లను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తూ, ...

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలో ఉన్న గురుకులంలో విద్యార్థులకు ఎలుకలు కరిసి హాస్పిటల్ కి వెళ్ళిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఖండిస్తున్న సుదర్శన్ రెడ్డి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలుకలు కరిచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పలకరించడానికి వస్తే ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు లేక బాత్రూమ్స్ సౌకర్యం లేక హాస్టల్లోకి ...