Congress viral news
గురుకులంలో ఎలుకల కలకలం…కీసరలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు..దవాఖానలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాలికలు.
—
విద్యార్థులను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్ రావు.. కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ...