Congress

ఎస్ఎల్బీసీలో గ‌ల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోంది: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ఎస్ఎల్బీసీలో గ‌ల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోంది: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు రెస్క్యూ టీమ్స్ తో పాటు యంత్రాల సహాయంతో స‌మాంత‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి  ఎల్ఎల్బీసీ సొరంగంలో శిథిలాల ...

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసీసీలో “ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో ...

టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్..

  బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. నెక్లెస్ ...

గురుకులంలో ఎలుకల కలకలం…కీసరలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు..దవాఖానలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాలికలు.

విద్యార్థులను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్ రావు.. కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ...

ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలి…

మునుగోడు డిసెంబర్ 17: సమర శంఖమ్  ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గూడపూర్ అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం మండల తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ...

సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి…రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

— రాష్ట్రంలో 580 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మిస్తున్నాం… — ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలు యాప్ లో నమోదు… — డిసెంబర్ చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల ...

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి: కేసీఆర్

  బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని తెలిపారు. నాడు రైతుబంధు తీసుకువచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ ...

ధర్మాజీగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామానికి చెందిన సామిడి బుచ్చిరెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం లబ్ధిదారుని కుటుంబానికి యువజన ...