Crime news

పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు..

పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు.. నల్గొండ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-పందులు చోరీ చేస్తున్నారని రెండు వర్గాల మధ్య నడిరోడ్డు పై పంచాయతీ కలకలం రేపింది. ఈ సంఘటన ...

కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి తండ్రి

కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి తండ్రి కాకినాడ, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-కన్నబిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి.. ఎందుకో పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు. అత్యంత క్రూరంగా వారి ...

కుల్ఫీ ముసుగులో గంజాయి విక్రయం..

కుల్ఫీ ముసుగులో గంజాయి విక్రయం.. హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి ...

ఆటో చోరీ కేసును ఛేదించిన పోలీసులు..

ఆదిలాబాద్ రిమ్స్ లో ఈనెల 19న ఆటో చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు చేదించారు. వివరాలకు వెళితే శుక్రవారం టుటౌన్టౌన్ సీఐ కర్ణాకర్ రావు, ఎస్సై విష్ణు స్థానిక నెహ్రూ చౌక్ ...

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు..

బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని కుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పి డివైడర్ పైనుంచి వెళ్లి మరో ...

నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య..

నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్.. ఉరి వేసుకుని చనిపోయిన లోహిత్ నారాయణ స్కూల్ వద్ద ...

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్కమి షనర్ సుధీర్ బాబు తెలిపారు. నల్లగొండలో శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్య టనను ...