Latest News
భారత్ సహా మయన్మార్లో గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు
భారత్ సహా మయన్మార్లో గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు భారత్, మయన్మార్, తజకిస్తాన్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అర గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలు దక్షిణ, మధ్య ఆసియా ...
హైదరాబాద్: పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావటంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. ...
అమెరికాకు 2000 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి
అమెరికాకు 2000 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి అమెరికాకు రొయ్యల సరఫరా చేసేందుకు భారత్ సీ ఫుడ్స్ ఎగుమతి దారులు సిద్ధమవుతున్నారు. సుం కాలు బ్రేక్ పడడమే ఎందుకు కారణం. టారిఫ్లను 90 రోజులపాటు ...
కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!!
కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!! కొమురవెల్లి, ఏప్రిల్ 14, సమర శంఖం ప్రతినిధి:- కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ ...
రేణిగుంట -కాట్పాడి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రేణిగుంట -కాట్పాడి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 09, సమర శంఖం ప్రతినిధి:- కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కేంద్ర మంత్రి వర్గ ...
దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది
దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ~ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కాటారం, ఏప్రిల్ 08, సమర శంఖం ప్రతినిధి:- ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని దేశ భవిష్యత్తును దేశ ...
భారత్కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
భారత్కు రానున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి యుఎఇ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ రెండు రోజుల పాటు భారతదేశానికి ...
అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా ఉద్యమం
అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకంగా ఉద్యమం ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు తలెత్తాయి. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో నిర్వహించిన ఈ ధర్నాలో వేలాది మంది పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ, బోస్టన్, లాస్ ఏంజిలిస్ ...
జమ్మూ కాశ్మీర్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత
జమ్మూ కాశ్మీర్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత హోంమంత్రి అమిత్ షా సోమవారం సాయంత్రం శ్రీనగర్ చేరుకుంటారు కానీ అంతకు ముందే పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం షా జమ్మూలో ఉన్నారు. కానీ సోమవారం ...
ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం
ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను డిప్యూటీ గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నియమించింది. గుప్తా ఈ ...