Letest news
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యామ మల్లారెడ్డి బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ ని అభినందనలు తెలియజేశారు.
చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ ని అభినందనలు తెలియజేయడం జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్ట్రీమ్ ...
లగచర్ల గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ, చేతులకు బేడీలు వేసుకొని నిరసన కార్యక్రమం
లగచర్ల గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ, చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్కమి షనర్ సుధీర్ బాబు తెలిపారు. నల్లగొండలో శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్య టనను ...
నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు రచ్చకెక్కయి.
పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకుల పరస్పర ఫిర్యాదులు. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.తండ్రి తనని కొట్టాడని ఫిర్యాదు పేర్కొన్నారు.అయితే మనోజే తనపై దాడి ...
క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లు జరగొద్దు… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
— ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అధికారులు పూర్తి అవగాహన ఉండాలి.. కలెక్టర్ — ఈ నెల 20 లోగా దరఖాస్తుల డాటా సేకరణ పూర్తి చేయాలి.. కలెక్టర్ — మండల అధికారులకు ...