Peddapalli

మంథని మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

మంథని: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మంథని, మార్చి19, సమర శంఖం ప్రతినిధి:-వరంగల్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం ...

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జిల్లాలో 2025 ఉగాది పురస్కారాలు

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జిల్లాలో 2025 ఉగాది పురస్కారాలు మంథని, మార్చి 18, సమర శంఖం ప్రతినిధి:- యాదవ చారిటబుల్ ట్రస్ట్, పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ...

అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి, మార్చి 17, సమర శంఖం ప్రతినిధి:- అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ...

ఇంటర్ పరీక్షలకు 96.4 శాతం విద్యార్థులు హాజరు: ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన

ఇంటర్ పరీక్షలకు 96.4 శాతం విద్యార్థులు హాజరు: ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన పెద్దపల్లి, మార్చి17, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు ...

పెద్దపల్లి: గురుకులాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ఆహ్వానం

పెద్దపల్లి: గురుకులాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ఆహ్వానం బీసి గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణి దీప్తి మార్చి 31, 2025 గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహణ ...

ఉచిత ఆర్మీ శిక్షణ కోరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఉచిత ఆర్మీ శిక్షణ కోరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి, మార్చి17, సమర శంఖం ప్రతినిధి:-అగ్నిపథ్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఆర్మీ ఉద్యోగం కొరకు ...

పెద్దపల్లి:  ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి:  ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం _జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే రంగారెడ్డి_ పెద్దపల్లి, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతుల ...

మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్

మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్ మంథని, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:- పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి తన ...

15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. అసంపూర్ణంగా అంబేద్కర్ భవనం

15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. అసంపూర్ణంగా అంబేద్కర్ భవనం మంథని, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-మంథని మండలం చిలపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవనం నిర్లక్ష్యానికి గురై అసంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారింది. 15 ...

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా రామగుండం, మార్చి 13, సమర శంఖం ప్రతినిధి:- ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండ , మహిళ పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో ...