Students

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్, ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్, ఫలితాలు ఎప్పుడో తెలుసా..? ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల ...

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం యువ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ...

పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి చీపురుపల్లి, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:- గరివిడి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇచ్చే స్టై ...

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి మోడల్ పరీక్ష

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి మోడల్ పరీక్ష డోన్, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని వివిధ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ...

యాదాద్రి భువనగిరి జిల్లా….SFI DYFI పోరాట ఫలితం. ప్రిన్సిపాల్ సస్పెండ్ ..

యాదాద్రి భువనగిరి జిల్లా. సమర శంఖమ్ సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రోజు రాగి జావ కాళ్ల మీద పడిన విషయంలో ...

ఇద్దరు విద్యార్థినులను పైపుతో కొట్టడంతో గాయాలు..యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన..

వలిగొండ: సమర శంఖమ్  ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్‌ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ ...

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు..

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు.గత ప్రభుత్వ హయంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో ...

మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్..

మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్ విచారించి గాయపడిన విద్యార్థిని పరామర్శించిన ఎస్ఎఫ్ఐ వ్యవసాయ ...

గురుకులంలో ఎలుకల కలకలం…కీసరలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు..దవాఖానలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాలికలు.

విద్యార్థులను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్ రావు.. కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ...