Students news

వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు..!!

వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు..!! హైదరాబాద్, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:- హైదరాబాద్ నగరం కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు ...

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్, ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్, ఫలితాలు ఎప్పుడో తెలుసా..? ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల ...

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా.. మహబూబాబాద్, మార్చి 19, సమర శంఖం ప్రతినిధి:- జిల్లా ఉపాధి కార్యాలయం, మహబూబాబాద్ ఆధ్వర్యంలో ముతూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ కంపెనీ, మహబూబాబాద్, ఇల్లందు, కొత్తగూడెం, ...

ఇంటర్ పరీక్షలకు 96.4 శాతం విద్యార్థులు హాజరు: ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన

ఇంటర్ పరీక్షలకు 96.4 శాతం విద్యార్థులు హాజరు: ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన పెద్దపల్లి, మార్చి17, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు ...

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం యువ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ...

అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..

అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. 7 పేపర్లకు 9 రోజులపాటు ఎగ్జామ్స్! అమరావతి, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ...

యాదాద్రి భువనగిరి జిల్లా….SFI DYFI పోరాట ఫలితం. ప్రిన్సిపాల్ సస్పెండ్ ..

యాదాద్రి భువనగిరి జిల్లా. సమర శంఖమ్ సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రోజు రాగి జావ కాళ్ల మీద పడిన విషయంలో ...

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు..

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు.గత ప్రభుత్వ హయంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో ...