Telangana
నకిలీ జర్నలిస్టులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
నకిలీ జర్నలిస్టులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల అంశంపై అసెంబ్లీలో చర్చకు పిలుపు తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన ...
పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు..
పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు.. నల్గొండ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-పందులు చోరీ చేస్తున్నారని రెండు వర్గాల మధ్య నడిరోడ్డు పై పంచాయతీ కలకలం రేపింది. ఈ సంఘటన ...
హైదరాబాద్ కు సమంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కు సమంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి 630.27కోట్లతో పలు పనులకు శంకుస్థాపన ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ కు విమానాశ్రయం కాజీపేట రైల్వే డివిజన్ ...
జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన జనగామ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పర్యటించారు. ...
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే పాలకుర్తి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ...
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పరీక్షలు జరిగే ప్రదేశాలలో ఆ సమయానికి (144) సెక్షన్ అమలు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు 9492585375, మాహబూబాబాద్, మార్చి15, సమర శంఖం ప్రతినిధి:- జిల్లాలో ...
మంత్రి సీతక్క మాస్ వార్నింగ్..!
మంత్రి సీతక్క మాస్ వార్నింగ్..! హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసి మానసిక క్షోభకు గురి చేశారంటూ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్నీ కొంతమంది దుర్మార్గులు ...
శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్.. మోసపోయిన భక్తులు..!!
శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్.. మోసపోయిన భక్తులు..!! శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు ...
తెలంగాణలో సూర్యుడి ప్రతాపం… ఐఎండీ ఎల్లో అలర్ట్
తెలంగాణలో సూర్యుడి ప్రతాపం… ఐఎండీ ఎల్లో అలర్ట్ హైదరాబాద్: భాగ్యనగరంపై భానుడి ప్రతాపం మొదలైంది. మార్చి 18 వరకూ హైదరాబాద్ నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో రానున్న నాలుగు ...
గవర్నర్ ప్రసంగాన్ని బిఆర్ఎస్ హేళన చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
గవర్నర్ ప్రసంగాన్ని బిఆర్ఎస్ హేళన చేసింది: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగు తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ...