Telangana

కాలుష్య రహిత హైదరాబాద్.. ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

కాలుష్య రహిత హైదరాబాద్.. ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు పలు కీలక చర్యలను ప్రకటించారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో జరిగిన ...

తెలంగాణాలో బీఆర్ఎస్, బీజేపీ దొంగాట: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణాలో బీఆర్ఎస్, బీజేపీ దొంగాట: మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, బురద ...

పెద్దపల్లి:  ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి:  ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం _జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే రంగారెడ్డి_ పెద్దపల్లి, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-పెద్దపల్లి జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతుల ...

అవసరమైతే మరో 300 సార్లు ఢిల్లీ వెళతా: సీఎం రేవంత్ రెడ్డి 

అవసరమైతే మరో 300 సార్లు ఢిల్లీ వెళతా: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనపై అసెంబ్లీ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గత 15 ...

సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్

సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తీవ్రతరం అయింది. రేవంత్ రెడ్డి చేసిన ...

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ...

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు వేదిక ఖరారుపై చర్చ

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు వేదిక ఖరారుపై చర్చ సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పై ముందస్తుగా జాగ్రత్త ...

మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్

మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్ మంథని, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:- పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి తన ...

కుల్ఫీ ముసుగులో గంజాయి విక్రయం..

కుల్ఫీ ముసుగులో గంజాయి విక్రయం.. హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి ...

నేటి నుంచి ప్రారంభమైన ఒక్క పూట బడి

నేటి నుంచి ప్రారంభమైన ఒక్క పూట బడి హైదరాబాద్, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల ...