Telangana

జపాన్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

జపాన్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్, ఏప్రిల్ 20, సమర శంఖం ప్రతినిధి: జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత ...

హైదరాబాద్: పార్క్ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: పార్క్ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావటంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. ...

వేరువేరు ఘటనల్లో ఇద్దరు పోలీసుల మృతి 

వేరువేరు ఘటనల్లో ఇద్దరు పోలీసుల మృతి తెలంగాణలోని జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం (ఏప్రిల్ 13న) రోజున రెండు పోలీస్ కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. జనగామ జిల్లాలో వ్యక్తిగత కారణాలతో ఒక మహిళా ...

కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!!

కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!! కొమురవెల్లి, ఏప్రిల్ 14, సమర శంఖం ప్రతినిధి:- కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ ...

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: మంత్రి శ్రీధర్ బాబు

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: మంత్రి శ్రీధర్ బాబు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ ...

వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ

వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్, ఏప్రిల్ 13, సమర శంఖం ప్రతినిధి: వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా తీసుకొచ్చిందని, ఇది ముస్లింల హక్కులను హరించే విధంగా ...

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఏర్పాటు చేయాలి : కడియం కావ్య

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఏర్పాటు చేయాలి : కడియం కావ్య వరంగల్, ఏప్రిల్ 12, సమర శంఖం ప్రతినిధి: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి ...

అపెరల్ పార్క్ లో మరో పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు

అపెరల్ పార్క్ లో మరో పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు సిరిసిల్ల, ఏప్రిల్ 12, సమర శంఖం ప్రతినిధి: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో ...

మంథని: ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంథని: ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంథని, ఏప్రిల్ 09, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, యువ ...

దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది

దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ~ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కాటారం, ఏప్రిల్ 08, సమర శంఖం ప్రతినిధి:- ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని దేశ భవిష్యత్తును దేశ ...