Telangana
పెద్దపల్లి: మానవత్వం పరిమళించిన ఘటన… మతి స్థిమితం లేని మహిళకు సహాయం..
పెద్దపల్లి: మానవత్వం పరిమళించిన ఘటన… మతి స్థిమితం లేని మహిళకు సహాయం.. _మతి స్థిమితం లేని అనాధ మహిళను సురక్షిత ప్రదేశానికి చేర్చాలని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్ _సఖి కేంద్రానికి ...
సాగు నీరు లేక వాటర్ ట్యాంకర్ తో పంటకు నీరు
సాగు నీరు లేక వాటర్ ట్యాంకర్ తో పంటకు నీరు _పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి _పొలాలు నెర్రెలు బారుతున్నాయి. నారాయణపురం, మార్చి 25, సమర శంఖం ప్రతినిధి:- భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు ...
ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, మార్చి 25, సమర శంఖం ప్రతినిధి:-గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ...
కల్తీ.. కల్తీ.. ఏది ఒరిజనల్లో ఏది డూప్లికేటో..? జర జాగ్రత్త…!!
కల్తీ.. కల్తీ.. ఏది ఒరిజనల్లో ఏది డూప్లికేటో..? జర జాగ్రత్త…!! ఒక్క హైదరాబాద్ నే కాదు..ఆంధ్ర లో పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల పట్టణ,మండల స్థాయిలో కల్తీ టీ పౌడర్ కలకలం రేపింది.. దారుణాతి ...
అగ్ర కులాల పేదలకు రాజీవ్ యువ వికాసం పథకం
అగ్ర కులాల పేదలకు రాజీవ్ యువ వికాసం పథకం హైదరాబాద్, మార్చి 25, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ ...
హైదరాబాద్: ఆశా కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: ఆశా కార్యకర్తల ఆందోళన _తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆరోగ్యశాఖ కమిషన్ ముట్టడి హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశ వర్కర్లు సోమవారం ఆరోగ్య ...
హైదరాబాద్: ఆశా కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: ఆశా కార్యకర్తల ఆందోళన _తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆరోగ్యశాఖ కమిషన్ ముట్టడి హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశ వర్కర్లు ఈరోజు ఆరోగ్య ...
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల _అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన శ్యామల హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, ...
నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు
నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ...