Viral
తెలంగాణా బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణా బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్ తెలంగాణా బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్ . చారిత్రక గోల్కొండ బోనాలతో పాటు పాతబస్తీ లాల్దర్వాజా బోనాలు, సికింద్రాబాద్ బోనాల తేదీలను కూడా ప్రకటించారు.మరో రెండు ...
ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?
ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్? అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ...
ఇక ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్, ఫాస్టాగ్ బంద్!
*ఇక ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్, ఫాస్టాగ్ బంద్! * ఇకనుంచి ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్, ఫాస్టాగ్! కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. * అన్ని వాహనాలకు ...
చౌటుప్పల్ లో నీళ్లు లేని బావిలో నక్క వీడియో.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామం లో నీళ్లు లేని బావిలో నక్క పడింది.. నక్కను చూసేందుకు గ్రామంలోని ప్రజలు బావి దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. గ్రామంలో ఎక్కడ అడవి ...
సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి : ఆర్గనైజేషన్ అడిషినల్ డీజీపీ స్వాతి లాక్రా
సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి, డ్రగ్స్ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి, మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి. హోంగార్డ్స్ మరియు ఆర్గనైజేషన్ ...
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని కలిసిన త్రిబుల్ ఆర్ భూ బాధితులు ..
ఆదివారం త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు తమ బాధలను విన్నవించుకున్నారు.
మృతురాలి కుటుంబానికి అల్లు అర్జున్ పరిహారం ఇవ్వాలి… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ పరిహారం ఇవ్వాలి రూ.2వేల కోట్లు కలెక్ట్ చేశారు.. రూ.10 కోట్లు ఇస్తే పోయేదేముంది.. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి?, సూపర్ స్టార్ అయితే ఏంటి? ...
యువత రాజకీయాల్లో రాణించాలి – బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.
ఆదివారం నర్సంపేటలో బిజెపి చేన్నరావుపేట మండల అధ్యక్షులు దుంక దువ్వ రంజిత్ ఆధ్వర్యంలో చెరువుకొమ్ము తండ, ఎల్లాయిగూడెం నుండి యువకులు పాల్తీయ శశిందర్, భూక్యా రాజు, జరుపుల రవి మరియు బోడ శ్రీనివాస్ ...
లంచం తీసుకుంటూ దొరికి.. ఏడ్చిన అధికారి..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అధికారి ఓ రైతు వద్ద నుండి నాలా కన్వర్షన్ చేయటం కొరకు రూ.75 వేలు డిమాండ్ చేసిన ఆర్డీవో ...
ఘనంగా అయ్యప్ప స్వామి పంబా ఆరట్టు మహోత్సవం
*పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్మన్* యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ సమర శంఖమ్ :- ధనుర్మాసాన్ని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పంబా ఆరట్టు మహోత్సవం ...