Viral nalgonda news

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి:కలెక్టర్ ఇలా త్రిపాఠి ..

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని హడావిడిగా కాకుండా, జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వే బృందాలను ఆదేశించారు. బుధవారం వారు నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం గుర్రపు తండా ...

సైబర్ నేరాలు- డిజిటల్ అరెస్టు మరియు ఫెడెక్స్ కొరియర్ అంటూ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి…. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

— చట్టంలో డిజిటల్ అరెస్ట్ వ్యవస్థే లేదు. CBI,ED,IT అధికారులు విడియో కాల్స్ తో విచారణ చేయరు జిల్లా ప్రజలు గమనించాలి… ఇటీవల ముంబాయ్ పోలీసులమని సైబర్ నేరస్తులు సామాన్య ప్రజలను,ఉద్యోగస్తులను టార్గెట్ ...