Viral news
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు..
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు.. సరిహద్దుల్లో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు.. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని, దొడ్డు వడ్లు కొనడం ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల నిరంకుశత్వం,దోపిడీగుణం విద్యనభ్యసించే వారి పాలిట శాపం – మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి..
గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల జాప్యం వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ...
రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ప్రజా సంఘాలు..
అహంకారపూరితమైన, తిరస్కార స్వరంతో అమిత్ షా భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన రాజ్యసభలో అవమానకరమైన, అహంకారపూరిత వాక్యాలు చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ...
మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు…?
హైదరాబాద్:డిసెంబర్ 19 సమర శంఖమ్ తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ...
జనవరి 27 ఛలో హైదరాబాద్ లక్ష డప్పులు – వేయిగొంతులు జయప్రదం చేయాలి..
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం:- సమర శంఖమ్ SC రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును..తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్.. చేస్తూ”సామాజిక ఉద్యమ నేత MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ...
సర్వేల్ విద్యార్థి పరిస్థితి తెలుసుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా…సమర శంఖమ్ సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రోజు రాగి జావ కాళ్ల మీద పడి హైదరాబాద్ లో ...
హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు…
మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకొని కమర్షియల్ షెట్టర్స్ వేశారంటూ హైడ్రా కూల్చివేతలు హైడ్రా అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం మణికొండ ...
ఇద్దరు విద్యార్థినులను పైపుతో కొట్టడంతో గాయాలు..యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన..
వలిగొండ: సమర శంఖమ్ ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ ...
కూల్చివేతలకు సంబంధించి హైడ్రా వివరణ ఇచ్చిన రంగనాథ్..
హైడ్రా రాక ముందు (before July 2024) అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే ...
మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్..
మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్ విచారించి గాయపడిన విద్యార్థిని పరామర్శించిన ఎస్ఎఫ్ఐ వ్యవసాయ ...