Viral
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు..
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు.. సరిహద్దుల్లో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు.. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని, దొడ్డు వడ్లు కొనడం ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల నిరంకుశత్వం,దోపిడీగుణం విద్యనభ్యసించే వారి పాలిట శాపం – మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి..
గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల జాప్యం వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ...
రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ప్రజా సంఘాలు..
అహంకారపూరితమైన, తిరస్కార స్వరంతో అమిత్ షా భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన రాజ్యసభలో అవమానకరమైన, అహంకారపూరిత వాక్యాలు చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ...
డ్రగ్స్తో పట్టుబడిన షార్ట్ ఫోటోగ్రాఫర్.
11.5 గ్రాముల కోకైన్ పట్టివేత రెండు స్క్రూటీలు, రెండు సెల్ ఫోన్లు ఇద్దరు వ్యక్తుల అరెస్టు వృత్తి షార్ట్ ఫోటోగ్రాఫర్. చేసేది మాత్రం డ్రగ్స్ వ్యాపారం. షార్ట్ ఫిలిం ఫోటోగ్రాఫర్, డ్రగ్స్ అమ్మకాలతో ...
గురుకుల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు.
సంస్థాన్ నారాయణపురం :- సమర శంఖమ్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశం సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు ...
సర్వేల్ విద్యార్థి పరిస్థితి తెలుసుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా…సమర శంఖమ్ సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రోజు రాగి జావ కాళ్ల మీద పడి హైదరాబాద్ లో ...
హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు…
మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకొని కమర్షియల్ షెట్టర్స్ వేశారంటూ హైడ్రా కూల్చివేతలు హైడ్రా అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం మణికొండ ...
గురుకులాలను గాలికొదిలేసిన ప్రభుత్వం..
గురుకులాలను గాలికొదిలేసిన ప్రభుత్వం ఓ వైపు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు.. మరో వైపు టీచర్ల సమ్మెలు మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థినుల నిరసన ఖమ్మం జిల్లాలో పది ...
కోర్టు స్టే ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం ..
కోర్టు స్టే ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. అధికారుల సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశం..పేదల ఇల్లు అయినందున కూల్చివేశారని, ధనవంతుల అక్రమ నిర్మాణాలు కూల్చివేసే ధైర్యం ...
ఇద్దరు విద్యార్థినులను పైపుతో కొట్టడంతో గాయాలు..యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన..
వలిగొండ: సమర శంఖమ్ ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ ...