హైందవ శంఖారావం కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రి అందజేత

ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రతినిధులు విచ్చేసి జనవరి 5న విజయవాడలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న హైందవ శంఖారావం కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రి @PawanKalyan కు అందించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment