వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు

గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని.

హైదరాబాద్ – పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం లభ్యం… ఎస్సార్ నగర్లోని కాలనీలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..కారు ఫైనాన్స్ వ్యవహార కోసం కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment