నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో..
▪️రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదిం చిన పలు యూనిట్లకు ఆమోదం తెలుపనున్నారు.
▪️వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు.
▪️22ఏ భూముల అంశం చర్చకు వచ్చే అవకాశం.
▪️ఉన్నత విద్యమండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై చర్చ.