ఊర్లోకి వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుతో రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. రద్దీని అవకాశంగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే ఘటనలు జరగవచ్చని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బోగీల్లో చోరీలకు అంతర్రాష్ట్ర ముఠాలు చురుకుగా యత్నిస్తున్నట్లు గుర్తించామని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment