ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు!

ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు!

* ఛమోలీ – బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా విరిగిపడిన మంచు కొండ చర్యలు
* గల్లంతైన 57 మందిలో 49 మందిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ సిబ్బంది
* ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఆసుపత్రికి తరలించిన అధికారులు
* గల్లంతైన మరో 8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బంది
* ఘటన జరిగిన 24 గంటల్లోనే 49 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్

Join WhatsApp

Join Now

Leave a Comment