షాకింగ్ వీడియో..
టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్.
కాకినాడ – కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన దుండగులు.గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తుండగా జరిగిన ఘటన. ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.